వివేకా హత్య కేసులో 71వరోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

ABN , First Publish Date - 2021-08-16T17:26:29+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ హత్య కేసులో సీబీఐ విచారణ 71వ రోజు కొనసాగుతోంది.

వివేకా హత్య కేసులో 71వరోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

కడప: మాజీ మంత్రి వైఎస్ హత్య కేసులో సీబీఐ విచారణ 71వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ సాగుతోంది. చిట్వేల్‌కు చెందిన ప్రసాద్, పులివెందులకు చెందినర భరత్ యాదవ్‌లతో పాటు వైఎస్ మనోహర్ రెడ్డి డ్రైవర్ రసూల్, ఆయన భార్య మాబున్ని, జగదీశ్వర్ రెడ్డిలు విచారణకు హాజరయ్యారు. 

Updated Date - 2021-08-16T17:26:29+05:30 IST