ప్రభుత్వ భవనాలకు వేసిన గుర్తులు మంచికి సూచన: కాటసాని

ABN , First Publish Date - 2020-05-23T13:51:25+05:30 IST

దళితులంటే వైసీపీ పార్టీకి చాలా గౌరవమని వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో

ప్రభుత్వ భవనాలకు వేసిన గుర్తులు మంచికి సూచన: కాటసాని

విజయవాడ: దళితులంటే వైసీపీకి చాలా గౌరవమని వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో పోలీసులు తప్పు చేస్తే ప్రభుత్వానికి ఎలా అంటగడతారని ప్రశ్నించారు. అలాగే కోర్టుల ఆదేశాలను కూడా ప్రభుత్వం పాటిస్తుందని చెప్పారు. హైకోర్టు ఆదేశాలను మా ప్రభుత్వ శిరసావహిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ భవనాలకు వేసిన గుర్తులు మంచికి సూచనగా ఉన్నాయని తెలిపారు. గతంలో చంద్రబాబు విదేశీ టూర్‌లను, వృథా ఖర్చులను ఎవరూ పట్టించుకోలేదని ఏబీఎన్‌తో కాటసాని రాంభూపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-05-23T13:51:25+05:30 IST