ఇడుపులపాయకు చేరుకున్న Sharmila
ABN , First Publish Date - 2021-10-19T18:59:07+05:30 IST
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మంగళవారం ఉదయం ఇడుపులపాయకు చేరుకున్నారు.
కడప: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మంగళవారం ఇడుపులపాయ చేరుకున్నారు. తెలంగాణలో ప్రజాప్రస్ధానం పాదయాత్రలో భాగంగా తండ్రి వైఎస్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షర్మిల వెంట తల్లి విజయలక్ష్మి ఉన్నారు.