యుంజీ ఫుడ్‌ అగ్రిగేటర్‌కు రూ.7 కోట్ల నిధులు

ABN , First Publish Date - 2020-07-07T06:51:34+05:30 IST

దేశీయ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ యుంజీలో దేశీయ, అమెరికా మదుపర్లు 10 లక్షల డాలర్ల (రూ.7 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఫుడ్‌టెక్‌ కంపెనీ లాల్సా దీన్ని ప్రారంభించింది...

యుంజీ ఫుడ్‌ అగ్రిగేటర్‌కు రూ.7 కోట్ల నిధులు

దేశీయ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ యుంజీలో దేశీయ, అమెరికా మదుపర్లు 10 లక్షల డాలర్ల  (రూ.7 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఫుడ్‌టెక్‌ కంపెనీ లాల్సా దీన్ని ప్రారంభించింది. కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఖాతాదారులకు రెస్టారెంట్ల ద్వారా ఫుడ్‌ను డెలివరీ చేస్తోంది.   

-హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌)


Updated Date - 2020-07-07T06:51:34+05:30 IST