కపిలతీర్థం వరకు నిర్మించిన వంతెనను సీఎం ప్రారంభిస్తారు: వైవీ సుబ్బారెడ్డి

ABN , First Publish Date - 2021-10-29T21:17:29+05:30 IST

కపిలతీర్థం వరకు నిర్మించిన వంతెనను సీఎం ప్రారంభిస్తారు: వైవీ సుబ్బారెడ్డి

కపిలతీర్థం వరకు నిర్మించిన వంతెనను సీఎం ప్రారంభిస్తారు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: శ్రీనివాససేతు నిర్మాణ పనులపై కార్పొరేషన్ కమిషనర్ గిరీషా, నిర్మాణ సంస్థతో సమీక్ష టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించారు. నవంబర్ మాసం లోపల పనులు పూర్తి చెయ్యాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. టీటీడీ తరుపున చెల్లించాల్సిన నిధులను కూడా త్వరలోనే మంజూరు చెయ్యాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ చేత నవంబరులో శ్రీనివాస సేతును ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నుంచి కపిలతీర్థం వరకు నిర్మించిన వంతెనను సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. 

Updated Date - 2021-10-29T21:17:29+05:30 IST