జోనల్‌ కమిషనర్‌కు ‘సేవారత్న’ అవార్డు

ABN , First Publish Date - 2021-02-25T05:08:05+05:30 IST

జీవీఎంసీ కమిషనర్‌ పొందూరు సింహాచలంకు సేవారత్న అవార్డు వరించింది.

జోనల్‌ కమిషనర్‌కు ‘సేవారత్న’ అవార్డు
జడ్సీకి అవార్డు అందిస్తున్న ట్రస్ట్‌ సభ్యులు

జ్ఞానాపురం, ఫిబ్రవరి 24: జీవీఎంసీ కమిషనర్‌ పొందూరు సింహాచలంకు సేవారత్న అవార్డు వరించింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన అందించిన సేవలకు గాను హెల్పింగ్‌ హ్యాండ్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బుధవారం జెడ్సీ కార్యాలయంలో ఈ అవార్డు అందించి సత్కరించారు.   

Updated Date - 2021-02-25T05:08:05+05:30 IST