ఫోర్బ్స్ 2024 భారతదేశంలో 100 మంది ధనవంతుల జాబితా విడుదల

సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో ముఖేష్ అంబానీ మొదటి స్థానం

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, MD ముఖేష్ అంబానీ $119.5 బిలియన్ల నికర విలువ కలిగి ఉన్నారు

రెండవ స్థానం లో గౌతమ్ అదానీ $116 బిలియన్ల తో ఉన్నారు

తరువాతి స్థానంలో సావిత్రి జిందాల్ $43.7 బిలియన్ల తో ఉన్నారు

శివ నాడార్ 40.2 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచారు

దిలీప్ షాంఘ్వీ $32.4 బిలియన్ల నికర విలువతో ఐదవ స్థానం లో నిలిచారు

భారతదేశంలోని అత్యంత సంపన్నుల సామూహిక సంపద $1.1 ట్రిలియన్లకు చేరుకుంది

రాధాకిషన్ దమానీ,సునీల్ మిట్టల్,కుమార్ బిర్లా,సైరస్ పూనావాలా,

బజాజ్ కుటుంబం తరువాతి స్థానాల్లో ఉన్నారు

ఫోర్బ్స్ జాబితాలో కటాఫ్ వెల్త్ మార్క్  $2.3 బిలియన్ల నుండి $3.3 బిలియన్లకు పెరిగింది