పరిగడుపునే  ఉసిరికాయ జ్యూస్ తాగితే..

తులంపై ఎంత పెరిగిందంటే..

బడ్జెట్‌ నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..మళ్లీ పరుగులు పెడుతోంది.

 ఒక రోజు తగ్గితే మరో రోజు  పెరుగుతూనే ఉంది.

మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు.

దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 

అక్టోబర్‌ 4వ తేదీన తులం  బంగారంపై రూ.110 ఎగబాకింది.

ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ56,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,560 వద్ద ఉంది.