4000 గృహ, వాణిజ్య వినియోగదారులకు మిశ్రమ వాయువును అందిస్తారు

ఈ ప్రాజెక్ట్‌ ఉద్గారాలను తగ్గిస్తుంది

దేశం తన నికర-సున్నా లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది

అహ్మదాబాద్‌లోని శాంతిగ్రామ్‌లో పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా లో  ప్రారంభించారు

ప్రస్తుతం NTPC గుజరాత్‌ సూరత్ జిల్లా కవాస్‌ గృహాలకు ఈ మిశ్రమాన్ని సరఫరా చేస్తున్నారు

తర్వాత సహజ వాయువులో గ్రీన్ హైడ్రోజన్ మిశ్రమాన్ని 5 శాతానికి నుంచి 8 శాతానికి పెంచుతారు

వాతావరణ మార్పులను పరిష్కరించడానికి హైడ్రోజన్ శక్తి కీలకం