అరుదైన మైలురాయి చేరుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

 రూ.20 లక్షల కోట్ల ఎం-క్యాప్ కలిగిన తొలి భారతీయ కంపెనీగా రిల్ చరిత్ర. 

బీఎస్ఈ‌పై కంపెనీ షేరు విలువ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.2957.80కి పెరుగుదల.

గత రెండు వారాల వ్యవధిలోనే ఎం-క్యాప్ రూ.లక్ష కోట్లు వృద్ధి. 

రూ.19.56 లక్షల కోట్ల నుంచి మంగళవారం రూ.20 లక్షల కోట్లకు చేరిక.

ఎం-క్యాప్‌లో రిల్‌ను ఢీ కొట్టగలిగే కంపెనీ దరిదాపుల్లో ఏదీ లేదు. 

షేర్ల విలువ పెరగడంతో పెరిగిన ముకేశ్ అంబానీ సంపద విలువ

నంబర్ 1 భారతీయ సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత

 ప్రపంచ సంపన్నుల్లో 11వ స్థానంలో ముకేశ్ అంబానీ