ఎస్‌బీఐ సుమారు 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమిస్తోంది

ఈ సంవత్సరంలోనే తీసుకోనున్నట్లు సంస్థ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులుశెట్టి తెలిపారు

ప్రస్తుతం 8000 మంది ఉద్యోగుల అవసరం

డిజిటలైజేషన్ విస్తృతంగా వినియోగంలోకి రావడం వల్ల వర్క్‌ఫోర్స్‌ను టెక్నాలజీ వైపు 

సాధారణ బ్యాంకింగ్ వైపు పటిష్టం చేస్తున్నారు

డేటా సైంటిస్ట్‌లు, డేటా ఆర్కిటెక్ట్‌లు, నెట్‌వర్క్ ఆపరేటర్లు  ఉద్యోగాలు కూడా ఉన్నాయి

ఉన్నతమైన బ్యాంకింగ్ అనుభవం కోసం బ్యాంక్ నిర్దిష్టమైన నైపుణ్యాలను అందిస్తుంది

మరో 600 శాఖలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు

సుమారు 50 కోట్ల మంది కస్టమర్లకు సేవలందిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్‌ తెలిపారు