దేశంలో టాప్ 10 రిచ్ నగరాలివే.. వీటిలో హైదరాబాద్ కూడా..

ఒకప్పుడు పేదరికం ఎక్కువగా ఉన్న ఇండియాలో బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది

ఈ క్రమంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారింది

దేశంలో 2024లో ఏ ప్రాంతంలో ఎక్కువ బిలియనీర్లు ఉన్నరనేది ఇప్పుడు చుద్దాం

హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేశంలో ఉన్న టాప్ 10 నగరాల గురించి తెలిపింది

ఈ జాబితా ప్రకారం ముంబై అత్యధిక మంది బిలియనీర్ల(92)తో అగ్రస్థానం

తర్వాత స్థానంలో 68 మంది కోటీశ్వరులతో న్యూఢిల్లీ రెండో స్థానం

18 మంది బిలియనీర్లతో హైదరాబాద్ మూడో స్థానం

27 మంది బిలియనీర్లతో నాలుగో స్థానంలో బెంగళూరు

చెన్నై ఈ జాబితాలో 16 మందితో ఐదో స్థానంలో నిలిచింది

ఇక కోల్‌కతా 12 మంది బిలియనీర్లతో ఆరో స్థానం

14 మందితో అహ్మదాబాద్ 7, 11 మందితో పూణే 8వ స్థానం

సూరత్‌, గురుగ్రామ్ నుంచి ఇద్దరితో 9, 10 స్థానాలు దక్కించుకున్నాయి