ఖాళీ కడుపుతో వెచ్చని నెయ్యి తాగడం వల్ల కలిగే లాభాలివే..

నీటిలో రెండు చెంచాల గోరువెచ్చని నెయ్యి కలిపి తీసుకుంటే బరువు తగ్గడానికి  సహాయపడుతుంది.

నెయ్యిలోని లూబ్రికేటింగ్ లక్షణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.

 రక్త ప్రసరణను మెరుగుపరచడంలో  సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి వృద్ధాప్య లక్షణాల నుంచి రక్షిస్తుంది. 

టాక్సిన్స్‌ని బయటకు పంపడంతో పాటూ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను కాపాడుతుంది.

ఇందులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది.

తల పొడిబారడం, దురద వంటి సమస్యలను దూరం చేస్తుంది.