ఉదయం కరివేపాకును నీటితో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రోజూ ఉదయం 7, 8 కరివేపాకులను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

కరివేపాకులోని ఐరన్, కాల్షియం శరీరానికి బలాన్ని ఇస్తాయి. 

కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తడిని తగ్గిస్తాయి. 

కరివేపాకులో 4 తులసి ఆకులు, తేనె కలిపి తింటే జీవక్రియ మెరుగుపడుతుంది. 

కడుపులో గ్యాస్ సమస్యను తగ్గించడంతో కరివేపాకు బాగా పని చేస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.