రోజు వారి ఆహారంలో రాతి ఉప్పు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రోజూ రాతి ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. 

రాళ్ల ఉప్పు కలిపిన నిమ్మకాయ నీళ్లను తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. 

సాధారణ ఉప్పు స్థానంలో రాతి ఉప్పు వాడడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. 

గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

రాతి ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

రాతి ఉప్పు తీసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 

రోజూ రాత్రి రాతి ఉప్పు తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. 

గోరు వెచ్చని నీటిలో రాతి ఉప్పు వేసి పుక్కలిస్తే.. దగ్గు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.