వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకుంటే  ఏమవుతుందో తెలుసా.. 

పులియబెట్టిన తేనెను  వెల్లుల్లితో కలిపి తీసుకోవడం  వల్ల జలుబు, దగ్గు నుండి  వెంటనే ఉపశమనం  కలుగుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో  నిండిన ఈ రెండు పదార్థాలు..  ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను  సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.

ఒత్తిడిని తగ్గించడంలో  కీలక పాత్ర పోషిస్తాయి.

వెల్లుల్లిని తేనెతో కలిపి  తీసుకుంటే గొంతు  సమస్యలను తగ్గిస్తుంది.

వెల్లుల్లితో వండిన బీన్స్  కూరగాయలు కావచ్చు లేదా  తేనె, నిమ్మరసం కలిపిన  గోరువెచ్చని నీరు తాగాలి.

ఈ విషయాలన్నీ కేవలం  అవగాహన కోసం మాత్రమే.  ఎలాంటి సమస్య వచ్చినా  వైద్యుడిని సంప్రదించాలి.