రాత్రంతా నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఖర్జూరాలను నెయ్యిలో నానబెట్టి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

ఎముకల ఆరోగ్యానికి నెయ్యి, ఖర్జూరాలు దోహదం చేస్తాయి. 

ఖర్జూరంలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

చర్మంపై ముడతలను తగ్గించి మెరిసేలా చేస్తుంది.

ఆరోగ్యకరమైర రీతిలో బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.