కామంచి లేదా కామాక్షి అనే పిలువబడే పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

శ్వాసకోశ సమస్యల నుంచి ఈ మొక్క ఆకులు, పండ్లు ఉపశమనం కలిగిస్తాయి.

ఎరుపు, ఊదా రంగులో కనిపించే ఈ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయం చేస్తాయి. 

బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులను దూరం చేస్తాయి. 

కామంచి పండ్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. 

మూత్రపిండాలు, ప్రేగు సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. 

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో బాగా పని చేస్తాయి.

గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు సైతం ఈ పండ్లలో ఉన్నాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.