ఈ 5 ఆహారాలను  కలిపి తీసుకుంటే..  మీరు డేంజర్‌లో పడ్డట్లే..

భోజనంతో పాటూ పండ్లు కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. 

కొవ్వు కలిగిన మాసంతో కలిపి జున్ను తీసుకుంటే గుండె సమస్యలు పెరుగుతాయి.

సిట్రస్ పండ్లతో కలిపి పాలు తీసుకుంటే పాలు గడ్డకట్టి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. 

చేపలతో కలిపి పాలు కలిపి తీసుకున్నా కూడా అనారోగ్య సమస్యకు దారి తీస్తుంది.

ఐరన్, కాల్షియం ఇకేసారి తీసుకుంటే శరీరం గ్రహించలేదు. విటమిన్‌-సితో ఇనుము, విటమిన్-డితో కాల్షియం తీసుకోవాలి.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.