ఖాళీ కడుపుతో ఈ 8 ఆహారాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. 

ఖాళీ కడుపుతో సిట్రిక్ పండ్లను తినకూడదు. ఇందులోని యాసిడ్ జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. 

కాఫీ వంటి కెఫిన్ కలిగిన పానీయాలు గ్యాస్ట్రిక్, మలబద్ధక సమస్యలను కలిగిస్తాయి. 

ఖాళీ కడుపుతో సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాయశయ సమస్యలు తలెత్తవచ్చు. 

ఖాళీ కడుపుతో కార్బోనేటెడ్ పానీయాలు తాగడం వల్ల కడుపులో అసౌకర్యం ఏర్పడుతుంది. 

ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఉన్నట్టుండి పెరిగిపోతుంది.

ఖాళీ కడుపుతో వేయించిన ఆహారం తీసుకుంటే సులభంగా జీర్ణం కాక ఇబ్బంది పెడుతుంది. 

పాలు, జున్ను, పెరుగులోని లాక్టోస్.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందిగా మారొచ్చు. 

టొమాటాల్లోని టానిక్ యాసిడ్ కడుపులో చికాకు పుట్టిస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.