ప్రస్తుత జనరేషన్లో
డయాబెటిస్ అతి పెద్ద
ముప్పుగా మారింది.
డయాబెటిస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు
డయాబెటిస్ రోగుల రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులకు గురవుతుంటాయి.
డయాబెటిస్ చాలా ప్రమాదం. ఒక్కసారి వచ్చిందంటే, జీవితాంతం రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవాలి.
38 మంది అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారిపై ఈ పరిశోధన జరిగింది.
12వారాలు పాటు అధిక లేదా తక్కువ వయస్సు గల వారిని డైట్ తీసుకునే గ్రూపులుగా విభజించారు.
భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిల తగ్గాయని ఫలితాలు చూపించాయి. అధిక-AGE డైట్ తీసుకున్నవారి తగ్గిన ఇన్సులిన్ సున్నితత్వాన్ని చూపించింది.
Related Web Stories
పోషకాలు కలిగిన ఈ 8 మిల్క్ షేక్స్ గురించి తెలుసా...
రాత్రిపూట చియా సీడ్స్ వాటర్ తాగుతున్నారా..
బరువు తగ్గాలనుకునే వారు పన్నీర్ బెస్ట్ కోడిగుడ్డు బెస్ట్
దోసకాయ కొన్ని ఆహారంతో కలిపి తినకూడదు