పొట్ట ఆరోగ్యాన్ని  పెంచే పానీయం ఇదే.. !

మెంతులు, మెంతికూరలో  చాలా పోషకాలున్నాయి.

పరగడుపునే మెంతి నీరు  తాగితే మధుమేహం ఉన్నవారికి  గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది.

మెంతులు, సోపు గింజలు,  పసుపు, దాల్చిన చెక్కతో చేసే ఈ  పానీయం మంచి శక్తిని ఇస్తుంది.

మెంతుల్లో  గ్లూకోమానన్ ఫైబర్ ఉంటుంది.

ఇవి చక్కెరను ప్రేగుల్లో  కలవడాన్ని ఆలస్యం చేస్తాయి.

మెంతి గింజలు చర్మంపై  చికాకును తగ్గిస్తాయి.

మెంతులతో పాటు దాల్చిన చెక్క కలిపి చేసే పానీయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఈ విషయాలన్నీ అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.