30 మందికి పైగా నక్సల్స్‌ మృతి

కాల్పుల మోతతో దద్దరిల్లిన  చత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతం 

 నారాయణపూర్‌, దంతెవాడ  జిల్లాల సరిహద్దులో గల  అబూజ్‌మడ్‌ అడవుల్లో  భారీ ఎన్‌కౌంటర్‌. 

దంతెవాడ సరిహద్దు నెందూర్‌,  తులతులి అడవుల్లో  మావోయిస్టులు సమావేశం

మావోల సమావేశం గురించి  ఐబీ పోలీసులకు సమాచారం

నెందూర్‌-తులతులి  సమీపంలో పోలీసులకు  ఎదురుపడ్డ మావోయిస్టులు

మావోయిస్టులు- పోలీసుల  మధ్య భీకర కాల్పులు. 

సాయంత్రం 28 మంది  మావోయిస్టుల  మృతదేహాలు లభ్యం

మావోయిస్టుల మృతుల  సంఖ్య పెరిగే అవకాశం.

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం  కొనసాగుతోన్న సెర్చ్‌ ఆపరేషన్‌.

పోలీసు బలగాల్లో పోలీసులు  ఎవరు గాయపడలేదు11.   12 భారీ ఎన్‌కౌంటర్లలో  185 మంది మావోయిస్టుల మృతి.