విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు అందించబోతోంది. 

ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనుంది.

.రాష్ట్రంలో ఏర్పాటు చేసే మొదటి 500 ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలకు మాత్రమే రాయితీలు వర్తింపజేయనుంది

ఈ మొత్తాన్ని ఐదేళ్లలో చెల్లిస్తుంది. 

 అందుబాటులో ఉన్నచోట ప్రభుత్వ రంగ సంస్థల భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. 

రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ నెట్వర్క్ న్ను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది