బెజవాడ కనక దుర్గమ్మకు ఓ భక్తుడు 18లక్షలతో తయారు చేయించిన బంగారు మంగళసూత్రాన్ని కానుకగా బహుకరించాడు. 

ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ అనే భక్తుడు బంగారం, వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు.

3 కోట్ల రూపాయల ఖర్చుతో కిరీటాన్ని తయారు చేయించాడు

8లక్షల విలువైన 203 గ్రాముల బంగారు మంగళసూత్రం కానుకగా రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు

వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు సౌరభ్ గౌర్ తెలిపారు

దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మతల్లికి తొలి రోజున నాలుగుకోట్ల రూపాయల విలువైన బంగారు కిరీటం