వరద బాధితులకు పరిహారం  అందజేసిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు బుధవారం విజయవాడ  కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు.

వరద బాధితులకు నష్టపరిహారం  పంపిణీ కార్యక్రమంలో ఆయన  పాల్గొన్నారు

 సీఎం తన చేతుల మీదగా  పలువురికి నష్టపరిహారం  అందజేశారు 

ఈ కార్యక్రమంలో పలువురు  మంత్రులు కూడా పాల్గొన్నారు

సహాయక కార్యక్రమాలకు  సంబంధించిన వివరాలను  సీఎం చంద్రబాబు అధికారుల  నుంచి అడిగి తెలుసుకున్నారు 

ఈ సందర్భంగా చంద్రబాబు  మాట్లాడుతూ అధికారుల సమీక్ష  సమావేశల్లో కంటే వరద  సహాయక కార్యక్రమాలలోనే  ఎక్కువ సమయం వెచ్చించానని  అన్నారు

400 వందల కోట్ల  రూపాయలు సీఎం సహాయ  నిధికి వచ్చాయని చెప్పారు

అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది  10 -11 రోజుల పాటు నిర్విరామంగా  పని చేశారని చంద్రబాబు  నాయుడు కొనియాడారు

వరద నీటిలో ఉన్న బాధితులకు  అన్ని రకాలుగా సాయం అందించే  ప్రయత్నం చేశామన్నారు

 వరదల్లో తీవ్రంగా నష్టోయిన  అందరికి బుధవారం నుంచి  ప్రభుత్వ సాయం అందుతుందన్నారు