ఇంద్రకీలాద్రిపై చంద్ర వైభవం

కుటుంబ సమేతంగా అమ్మవారి సన్నిధికి తరలి వచ్చిన సీఎం చంద్రబాబు.

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం.

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు.

సీఎం తలపై పట్టు వస్త్రాలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన  నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు.

సీఎం కుటుంబం రాకతో ఆలయంలో కోలాహల వాతావరణం నెలకొంది.