బెంబేలెత్తిస్తున్న డెంగీ...

ఈ ఏడాది డెంగీ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి

రాష్ట్రంలో ఐదేళ్ల గరిష్టానికి డెంగీ కేసులు.. నిరుడు 8,016

 ఈ ఏడాది అక్టోబరు 6వ తేదీ వరకే 9,254 కేసులు

 ఈసారి మాత్రం తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. 

 రాత్రివేళ నిద్రపోకుండా దగ్గుతూనే ఉండే కేసులు ఎక్కువగా వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ఇక జ్వర బారినపడితే... కనీసం వారం పది రోజుల పాటు ఉంటోంది

విష జ్వరాల కారణంగా సర్కారు దవాఖానాల్లో ఓపీ బాగా పెరుగుతోంది.

104 డిగ్రీలతో ఫీవర్‌ ఉండి, ట్యాబ్లెట్‌ వేసుకున్నా తగ్గకపోతే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.