eb774688-8e8d-4750-821e-d02a98d82a1b-10.jpg

భారత దేశంలో మహారాణులు నిర్మించిన  గొప్ప కోటలు ఇవే..

భారత దేశంలో రాణులు, సామ్రాజ్ఞులు అద్భుతమైన స్మారక చిహ్నాలు నిర్మించారు

హుమాయున్ సమాధి, తాజ్ మహల్ కట్టడానికి ముందు, రాణి బేగా బేగం హుమాయున్ కోసం ఢిల్లీలో ఈ సమాధిని నిర్మించింది

రాణి ఉదయమతి గుజరాత్లో మెట్ల బావి పై భూగర్భ శిల్పాలని నిర్మించింది, ఇప్పుడు ఇది యునెస్కో ప్రదేశం

కర్ణాటకలో రాణి లోకమహాదేవి తన భర్త విజయానికి గౌరవసూచకంగా  విరూపాక్ష ఆలయాన్ని నిర్మించింది

'బేబీ తాజ్' ఇతిమద్-ఉద్-దౌలా,  ఆగ్రా లో తెల్లని పాలరాయి సమాధిని, రాణి  నూర్జహాన్ తన తండ్రికి నివాళి అర్పించింది

షాజహాన్ బేగం నిర్మించిన తాజ్-ఉల్-మసీదు, భోపాల్ భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటి

'మిరియాల రాణి' రాణి చెన్నభైరాదేవి నిర్మించిన మీర్జన్ కోట, కర్ణాటక కోట తీరప్రాంతంలో ఒక గొప్ప కోట 

రాణి రష్మోని కొలకత్తా తీరంలో దక్షిణేశ్వర్ కాళి ఆలయన్నినిర్మించింది