2243bc0d-74bb-4bb5-b99c-5c818a4b4ba4-1.jpg

జపాన్‌కు చెందిన ఎగ్ ఆఫ్ ది సన్  అనే మామిడి పండు

f7b46b5b-dd20-4bd7-abb4-0833542bb588-2.jpg

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరు పడింది

e6fca143-b3fd-4034-a047-215a724efa73-7.jpg

జపాన్ వాతావరణ పరిస్థితులకు అనుగూణంగా ఈ హైబ్రీడ్‌ను రూపొందించారు.

c0a5716b-45b6-43a2-94b8-ec6a1cdee888-4.jpg

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరు పడ్డ ఈ మామిడి పండు జపాన్‌లో పుట్టింది.

దీన్ని మియాజాకీ మామిడి అని అంటారు అత్యద్భుతమైన రుచి, రంగు కారణంగా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ మామిడి పండుకు ఎగ్ ఆఫ్ ద సన్ అని పేరు. అంటే సూర్యుడిని గుర్తుకు తెచ్చేలా ఎరుపు వర్ణంలో ఉంటుంది.

1950ల్లో ఈ హైబ్రీడ్‌ను ప్రత్యేకమైన విధానంలో అంటుకట్టడంతో రూపొందించారు. జపాన్‌లో మియజాకీ ప్రిఫెక్చర్‌ వాతావరణ పరిస్థితులకు అనుగూణంగా ఉండేలా సిద్ధం చేశారు.

2021లోనే ఈ మామిడి భారత్‌లో అడుగుపెట్టింది. బీహార్‌లోని ధనాకియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ అనే రైతు రెండు మియాజాకీ మామిడి మొక్కలను దిగుమతి చేసుకున్నారు.