గుజరాత్‌లో వర్ష బీభత్సం

గత మూడురోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వాన

వర్షాలతో 28 మంది మృతి

ఆనంద్‌లో ఆరుగురు, అహ్మదాబాద్‌లో నలుగురు, గాంధీనగర్, ఖేదా, మిహిసాగర్, దాహొద్, సురేంద్రనగర్‌లో ఇద్దరు మృతి

మోర్బి, వడొదర, భారుచ్, జామ్ నగర్, ఆరావల్లి, పంచమహల్, ద్వారాక, దంగ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి

18 వేల మందిని రక్షించిన సిబ్బంది

11 జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురవొచ్చని ఐఏండీ ప్రకటన

వర్షాలతో ఏడుగురు గల్లంతు

ఆర్మీ సాయం కోరిన గుజరాత్