కొత్త మట్టి కుండను వాడే ముందు..
ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా మట్టి కుండ నీరు తాగితే వచ్చే సంతృప్తి వేరేలా ఉంటుంది.
ఈ నీరు తాగితే చల్లగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికీ చాలా ప్రయోజనాలున్నాయ్
మట్టి కుండను కొనగానే నేరుగా నీరు పోసి తాగరాదు.. ఇది మంచి పద్ధతి కాదు.
మట్టి కుండలో 3 రోజులపాటు నీరు పోసి ఉంచి.. ఆ తర్వాతే వాడాలి.
కొత్త కుండను శుభ్రం చేసేటప్పుడు, లోపల కాకుండా బయట మాత్రమే కడగాలి.
నీటిని మార్చే ముందు కుండను ఎండలో ఆరనివ్వవద్దు.. తద్వారా పగుళ్లు ఏర్పడతాయి.
నేలపై ఉంచకుండా.. ఇసుకను పోగు చేసి, దాని పైన మట్టి కుండను ఉంచండి.
Related Web Stories
గోంగూర రొయ్యల కర్రీ .. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
గాడిద ఏ దేశ జాతీయ జంతువో తెలుసా..
రిచ్ లుక్తో డైనింగ్ టేబుల్ అందంగా ఉండాలంటే..
కీరదోసతో ఇలా ఒక్కసారైనా దోస వేసుకొని తిన్నండి చాలా రుచిగా ఉంటుంది..