త్వరలో పట్టాలెక్కనున్న  హైడ్రోజన్ రైలు 

డిసెంబర్ లో ట్రైన్ రన్

భారత్ లో హైడ్రోజన్తో నడిచే రైళ్లు త్వరలో పట్టాలెక్కనుంది.

జర్మనీకి చెందిన TUV-SUD రైలు భద్రతకు సంబంధించి సేఫ్టీ ఆడిట్ నిర్వహించనుంది

ఈ క్రమంలో భారత్ కూడా ఈ జాబితాలో చేరనుంది.

హైడ్రోజన్ రైలు ఒక్క యూనిట్ ఖరీదు రూ.10 కోట్లకు పైగా ఉంటుంది

రైల్వే మొదట 35 రైళ్లను నడపనుంది. 

ఒక్కో రైలుకు రూ.80 కోట్లు ఖర్చవుతుంది.