భారత దేశ చరిత్ర తెలియాలంటే ఈ  ప్రదేశాలు సందర్శించాల్సిందే..

ఎర్రకోట మొఘల్ పాలనను ప్రతిబింబిస్తుంది. భారత స్వాతంత్ర పోరాట గాథలను ఈ కోటలో కనిపిస్తుంది

విజయనగర సామ్రాజ్య రాజధానిగా ఉన్న కర్ణాటకలోని హంపి యునెస్కో గుర్తింపు పొందింది

అజంతా-ఎల్లోరా రాతి గుహలలో బౌద్ధ, హిందూ, జైన చరిత్రలు  గురించి తెలుసుకోవచ్చు

ఫతేపూర్ సిక్రి, యూపీ, అక్బర్ చక్రవర్తి నిర్మించిన ఈ పురాతన నగరం మొఘల్ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది

ఖజురహో దేవాలయం, ఎంపీ, ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం చందేలా రాజవంశం ఆచారాలను తెలియపరుస్తాయి

సెల్యులార్ జైలు, అండమాన్ నికోబార్ దీవులు, ఈ జైలు స్వంతత్ర  సమరయోధులను త్యాగాలను గుర్తు చేస్తుంది 

చోళ రాజవంశం నిర్మించిన దేవాలయాలు ద్రావిడ వాస్తుశిల్పం తమిళ చరిత్రను తెలియపరుస్తాయి.