రాజేంద్రప్రసాద్ ఇంట  విషాదం.. గుండెపోటుతో..

ప్రముఖ కమెడియన్,  విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్  ఇంట్లో విషాదం చోటుచేసుకుంది

రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో చనిపోయారు

నిన్న కార్డియాక్ అరెస్టుకు  గురికావడంతో హైదరాబాద్లోని  ఏఐజీ ఆస్పత్రికి తరలించారు

 అక్కడ చికిత్స పొందుతూ  ఆమె కన్నుమూశారు 

రాజేంద్ర ప్రసాద్‌కు ఒక  కుమార్తె,  ఒక కుమారుడు ఉన్నారు

 బిడ్డ మరణంతో వారి ఇంట్లో  తీవ్ర విషాదం నిండింది 

గాయత్రి మృతిని తట్టుకోలేక  రాజేంద్ర ప్రసాద్  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు

ఆమె గత కొంత కాలంగా  అనారోగ్య సమస్యలతో  బాధపడుతున్నారు 

అర్ధరాత్రి 12:40 తీవ్రమైన  గుండెపోటుకు గురయ్యారు

 వైద్యులు తీవ్రంగా శ్రమించిన  పరిస్థితి చేయిదాటి పోవటంతో  గాయత్రి కన్నుమూశారు

 ఆదివారం గాయత్రి  అంత్యక్రియలు జరగనున్నాయి