ఈ నదిని ఆకు పచ్చ రంగులోకి మార్చారు ఇక్కడ.. ఎందుకో తెలుసా..
ప్రతి ఏటా మార్చి 17న సెయింట్ పాట్రిక్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు
ఈ వేడుకల్లో భాగంగా చికాగోలో ప్రవహించే నదిని ఆకుపచ్చ రంగులోకి మారుస్తారు.
1955లో చికాగో మేయర్ రిచర్డ్ జె. డేలీ నదీ తీరాన్ని క్లీన్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు
వ్యర్థాల మూలాలను గుర్తించడం కోసం ఆకుపచ్చ రంగును నదిలో చల్లారు
నది మొత్తం ఆకుపచ్చగా మారి కనుల విందు చేసింది
1962 నుండి సెయింట్ పాట్రిక్స్ డే నాడు ఈ సంప్రదాయం మొదలు పెట్టారు
ఈ రంగు విషపూరితం కాని మిశ్రమం అని యూఎస్ ఎపీఎ నిర్దారించింది
ఈ ఏడాది 130 ఆకుపచ్చని రంగుతో నిండిన స్ప్రేలను ఉపయోగించారు
నదిలో స్ప్రే తాలుకా అవశేషాలు కొన్ని రోజుల పాటు కనిపిస్తుంది
Related Web Stories
భారత్లో అత్యంత ఖరీదైన స్కూళ్లు ఏవో తెలుసా..
ఈ ఆకులతో అందం ముఖం మీద మచ్చలను తొలగిస్తుంది
చియాసీడ్స్తో కొన్ని పదార్థాలు కలిపి ప్యాక్ వేస్తే బ్రైట్గా మెరుస్తారు
చిన్న చేపలు ఇలా ఫ్రై చేస్తే టేస్టు మామూలుగా ఉండదు..