శ్రీవారిని దర్శించుకున్న వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబం

తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందజేసిన లక్ష్మణ్

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి

ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహా రథోత్సవాన్ని నిర్వహించారు

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు

అలంకార ప్రియుడు శ్రీ వేంకటేశ్వరుడి వద్ద అలంకరణలది పెద్ద పీటే

ఫల పుష్ప అలంకరణలతో దేదీప్యమానంగా తిరుమల వైకుంఠం లా దర్శనం ఇస్తుంది

మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆలయ పుష్పాలంకరణకు విరాళం అందజేశారు

పుష్పాలంకరణకు రూ. 15 లక్షల విలువైన పుష్పాలను అందించారు

ఉత్సవాల్లో భాగంగా తిరుమల గోవిందానామస్మరణ తో మారుమోగుతోంది