ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఉండవల్లి వద్ద అరెస్ట్

మెగా డీఎస్సీ నిర్వహించాలని ఏపీ సర్కార్‌ను డిమాండ్ చేసిన వైఎస్ షర్మిల

సచివాలయం ముట్టడించేందుకు బయల్దేరగా ఉండవల్లి వద్ద షర్మిల అరెస్ట్

పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట.. పరిస్థితి ఉద్రిక్తం

వినతిపత్రం ఇచ్చే స్వేచ్చ కూడా రాష్ట్రంలో లేదు: వైఎస్ షర్మిల

నిరుద్యోగుల కోసమే తన పోరాటం అంటున్న షర్మిల

రాష్ట్రంలో జర్నలిస్టులకు కూడా స్వేచ్చ లేదు

సచివాలయానికి సీఎం జగన్ రారు, మంత్రులు అందుబాటులో ఉండరు

నోటిఫికేషన్ ఇవ్వడం చేత కావడం లేదు