మధుర నుంచి హేమమాలిని బరిలో ఉన్నారు.

మీరట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా అరుణ్ గోవిల్ పోటీలో ఉన్నారు.

 వాయనాడు నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు.

పూర్ణియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పప్పు యాదవ్

జోధ్ పూర్ నుంచి మరోసారి బరిలోకి దిగిన గజేంద్ర షింగ్ షెకావత్

ఛత్తీస్ గఢ్ రాజ్‌నంద్‌గావ్ నుంచి మాజీ ముఖ్యమమంత్రి భూపేష్ భాగెల్ పోటీలో ఉన్నారు.

తిరువనంతపురం నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేత శశిథరూర్