రైతుబంధు(రైతు భరోసా) వారికే..

గత బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చిన విషయం తెలిసిందే

రైతుబంధును గత ప్రభుత్వం అన్ని ఎకరాలకు ఇచ్చేది

పంట పండించని వారికి కూడా సాయం అందేది. ఈ పద్ధతి మార్చడానికి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది

పంటలు పండించే వారికే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది

అసలైన రైతులకే రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

దీంతో 19 లక్షల ఎకరాలకు రైతు బంధు కట్ కానుంది.