ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలాయ్

తెలంగాణ సంస్కృతిని కాపాడే కార్యక్రమం అలయ్ బలయ్ 

అలయ్ బలయ్ స్ఫూర్తితో తెలంగాణ జేఏసీ ఏర్పాటు

దత్తాత్రేయ అందరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చారు: సీఎం రేవంత్

ఐక్యతా స్ఫూర్తి పెంపొందించేందుకు నేతలు కృషి చేయాలి

పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, వీహెచ్, కే కేశవరావు

హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, కోదండరాం, ఆర్ కృష్ణయ్య, ఏపీ మంత్రి సత్యకుమార్