వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు.. కిషన్ రెడ్డి క్లారిటీ

మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా జరగనున్న ఎంపీ ఎన్నికలు

రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతోనూ తమ పార్టీకి పొత్తు ఉండదని కిషన్ రెడ్డి స్పష్టం

తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా మోసం చేసిందని కిషన్ రెడ్డి ఆగ్రహం

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని వెల్లడి

ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కిషన్ రెడ్డి ధీమా

తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్న కిషన్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని వ్యాఖ్యలు