ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్‌ ట్రైన్‌.

ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ను కేంద్ర రైల్వే శాఖ ప్రతిపాదించింది. 

ఎంపీలకు విషయం తెలిపిన సీఎం చంద్రబాబు

ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ

 బుల్లెట్‌ ట్రైన్‌ గురించి ప్రతిపాదన

దేశంలో మొదటి బుల్లెట్‌ ట్రైన్‌ ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య రాకపోకలు

అమరావతికి లింక్ చేసేలా ప్రతిపాదనలు

మొదటి దశ ప్రతిపాదనలో ఆంధ్రప్రదేశ్‌ లేదు. 

తాజాగా ఏపీని చే ర్చారు: సీఎం చంద్రబాబు