వరద ప్రాంతాలను బుల్డోజర్‌పై సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు

బుల్డోజర్‌పై వెళ్లి బాధితులతో నేరుగా మాట్లాడిన సీఎం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఆయన స్వయంగా తెలుసుకున్నారు.

అన్ని సాయాలు అందుతున్నాయా లేదా అని వరద బాధిత మహిళలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి

కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతు వరద నీటిలో నడిచి బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబుకు వరద కష్టాలు చెప్పుకున్న బాధితులు.. ఆదుకోవాలంటూ విజ్ఞప్తి.

ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని వరద బాధితులకు చంద్రబాబు భరోసా

ఇంకా వరద నీటిలోనే ప్రభావిత ప్రాంతాలు. పడవలపైనే కొనసాగుతున్న రాకపోకలు

ఇంకా వరద నీటిలోనే ప్రభావిత ప్రాంతాలు. పడవలపైనే రాకపోకలు

వరద బాధితులకు అందాల్సిన సాయంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు