తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారనంతరం ఆయన తన కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లారు. 

సంప్రదాయ వస్త్ర ధారణతో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లు వేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చారు. 

ఆలయ మహాద్వారం వద్ద సీఎం కుటుంబసభ్యులకు వేద పండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీ రంగనాయకుల మండపం వద్ద భక్తులతో... 

కుటుంబ సభ్యులతో..

ఉత్సాహంగా చేతులు ఊపుతూ ఫొటోలు తీస్తున్న పిల్లలు, పెద్దలు..

భక్తులకు అభివాదం చేస్తూ..

కుటుంబ సభ్యులతో విజయ సంకేతం చూపుతూ..

తిరుమల వేంకటేశ్వరుడు చంద్రబాబుకి ఇష్టదైవం..