తెలంగాణలో ‌గ్రూప్‌ 1 అభ్యర్థులు చేపడుతున్న ఆందోళనపై సీఎం రేవంత్ స్పందించారు

పరీక్ష వాయిదా పడితే విద్యార్థులకే నష్టం అన్నారు

నోటిఫికేషన్‌ వచ్చాక నిబంధనలు మార్చడం సరికాదన్నారు

నోటిఫికేషన్‌ సమయంలోనే జీవో 29 తెచ్చామని

రాజకీయ లబ్ధికోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు

గ్రూప్‌ 1 అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయొద్దని అన్నారు

గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానుండగా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 అభ్యర్ధులు వాయిదా వేయాలంటూ ఆందోళన చెపట్టారు

డీఎస్సీ ముందు కూడా ఇలాగే గందరగోళం సృష్టించారని గుర్తు చేశారు

అభ్యర్థులపై కేసులు పెడితే వారి కెరీర్‌కు నష్టం వాటిల్లుతుందని పోలీసులకు సూచించారు