సీఎం రేవంత్ రెడ్డి అమరులైన పోలీస్ అధికారులకు నివాళులర్పించారు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

రాష్ట్రం అభివృద్ధివైపు నడవాలంటే పోలీసులు చాలా కీలకమన్నారు

పోలీసులు అన్ని రకాల నేరగాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని

నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు

వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు నష్టపరిహారం అందించనున్నట్లు

కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కోటి రూపాయలు

సబ్ ఇన్స్పెక్టర్,ఇన్స్పెక్టర్‌లకు కోటి 25 లక్షలు

డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీలకు కోటి 50 లక్షలు

ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్లు నష్టపరిహారం అందించనున్నట్లు వెల్లడించారు