తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన చిత్రాలు చుశారా?

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రధాని మోదీ ప్రార్థన

మహంకాళి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని 

తర్వాత సంగారెడ్డి జిల్లాలో విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ

రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధాని

తెలంగాణలో బీజేపీకి ప్రజా మద్దతు పెరుగుతోందన్న ప్రధాని మోదీ

మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

విదేశాల్లో చాలామంది తెలుగువారు ఉన్నారని, మనవాళ్లను చూస్తుంటే గర్వంగా ఉందన్న ప్రధాని

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మార్చుతామన్న ప్రధాని

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్న మోదీ