గ్రూప్ - 1, 2, 3 అభ్యర్థులకు శుభ వార్త

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది

అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.

ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2.

నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించనున్నారు.

563 గ్రూప్ 1‌ పోస్టులుండగా.. 783 గ్రూప్ 2, 1,388 గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేయనుంది టీఎస్‌పీఎస్‌సీ.