ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రాలు ఏవంటే..

మహారాష్ట్ర రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ): రూ.31 ట్రిలియన్

తమిళనాడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ): రూ.20 ట్రిలియన్

గుజరాత్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ): రూ.20 ట్రిలియన్

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ): రూ.19.7 ట్రిలియన్

కర్ణాటక రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ): రూ.19.6 ట్రిలియన్

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ): రూ.13 ట్రిలియన్